BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

భారత్‌ అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 11:00 AM
36 వీక్షణలు

శ్రీహరికోట, జూలై 6: దేశీయ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్‌ "విక్రమ్-1"ను జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, అనుమతి కేంద్రం (ఇన్-స్పేస్) సహకారంతో ఈ ప్రయోగం చేపడుతున్నారు. భారత అంతరిక్ష రంగంలో ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించనున్న తొలి కక్ష్య ప్రయోగం కావడం విశేషం.

ఈ మిషన్ విజయవంతమైతే దేశీయ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త ఊపిరి లభించనుండగా, అంతరిక్ష సాంకేతికతలో భారత్‌ మరో ముందడుగు వేసినట్లవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత ప్రైవేట్ సంస్థల సామర్థ్యాన్ని చాటిచెప్పే కీలక ఘట్టంగా "విక్రమ్-1" ప్రయోగం నిలవనుంది.