BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

బోడే రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా మెగా జాబ్ మేళా ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 09:12 PM
50 వీక్షణలు

పుంగనూరు అన్నమయ్య జిల్లా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని ఆర్ సి వై ప్రాంగణంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నువ్వేగా నియోజకవర్గo నుంచే కాక జిల్లా నుంచి  కూడా అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ మెగా జాబ్ మేళాను పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నట్టు ఉద్యోగం లేని ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసమే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంతో మంది నిరుద్యోగులు వారి వారి చదువుదృష్ట వివిధ కంపెనీలు ఏర్పాటుచేసిన ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 120 కి పైగా కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడే ఈ జాబ్ మేళా ను ఏర్పాటుచేసిన బోడె రామచంద్ర యాదవ్ గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు