BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

భగవానుపురంలో గోమాత ఫోటోల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jul, 2026 - 01:36 PM
176 వీక్షణలు

గంపలగూడెం మండలంలో ఇప్పటివరకు 170 గోమాత ఫోటోలు పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు శివారు గ్రామమైన భగవానుపురంలో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు గోమాత ఫోటోలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, హిందూ సనాతన ధర్మంలో గోమాతకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. గోవును పూజించడం అంటే సకల దేవతలను పూజించినట్లేనని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గోవును పూజించే అవకాశం లేని వారు గోమాత ఫోటోను ఇంట్లో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజించవచ్చని తెలిపారు.

అనంతరం పెనుగొలను శిరిడి సాయిబాబా మందిరంలో కూడా భక్తులకు గోమాత ఫోటోలు పంపిణీ చేశారు. గంపలగూడెం మండలానికి చెందిన దాత కుందా కోటేశ్వరరావు అందజేసిన 170 గోమాత ఫోటోలను మండలంలోని వివిధ గ్రామాల భక్తులకు ఇప్పటికే పంపిణీ చేసినట్లు శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు వెల్లడించారు.