BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 20 April 2025, 08:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు

తెలంగాణ
20 Apr, 2025 - 08:58 AM
286 వీక్షణలు
ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు రచన్నగూడెం తెలుగు దేశం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పులుమొలు శివాజీ గారు, మండల తెలుగు యువత సెక్రటరీ పేరు బోయిన దాము గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యంపిటిసి పుసం ఉదయ్ కుమార్, సీనియర్ నాయకులు సాదు లక్ష్మణరావు గారు, ఒకటవ వార్డ్ నెంబర్ నట్టే వెంకటేశ్వరరావు, బీసీ సెల్ తోట పండు, ఎసీ సెల్ కుమ్మరపల్లి రాంబాబు, ఎస్టి సెల్ బరగడ రాజు, చిక్కాల రామకృష్ణ, జక్కుల వెంకటేశ్వరరావు, మొండురి సుధాకర్, పోలవరం నియజకవర్గం అంగన్వాడీ ఇంచర్జ్ అది దుర్గ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు రాచన్నగూడెం జనసేన పార్టీ గ్రామ పంచాయితీ అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు, జనసేన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ బొడపాటి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కొప్పుల కార్తీక్, జనసేన గ్రామ పార్టీ సెక్రెటరీ గొడుగుల కిరణ్, జనసేన నాయకులు వీరమళ్ల శ్రీను, కలకోటి చైతన్య, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.