BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 14 December 2025, 10:27 am
Posted by : NTODAY NEWS OFFICIAL

భవన నిర్మాణ కార్మిక సంఘం. మహాసభ

తెలంగాణ
14 Dec, 2025 - 10:27 AM
235 వీక్షణలు

భవన నిర్మాణ కార్మిక సంఘం. మహాసభ

NTODAY NEWS: ఎల్బీనగర్ రిపోర్టర్ పగడాల దేవయ్య భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం మొగోల్ల వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర భవనిర్మాణ కార్మిక సంఘం మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తుకుంట మాజీ కౌన్సిలర్. శామీర్పేట మాజీ కౌన్సిలర్. సర్పంచులు ముఖ్యఅతిథిగా హాజరైనారు. మరియు జిల్లా కమిటీ. నాయకులు మండల కమిటీ . గ్రామ కమిటీల. నాయకులు హాజరై నారు. ఈ సమావేశం లో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా సి హెచ్. వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పాపారావు ఆంజనేయులు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బి శ్రీనివాస్. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎన్ .బిక్షపతి మరియు యూనియన్ నాయకులు కార్యకర్తలు, పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube