BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో పోక్సో కేసు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 09:54 PM
238 వీక్షణలు

చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో పోక్సో కేసు - నిందితుడు అరెస్ట్

గత నెలలో చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు మోనూరి వికాస్ అలియాస్ సురేష్ (వయసు 27, తండ్రి: శ్రీను, కోటపాడు గ్రామం) మంగళవారం, 07-04-2026 రాత్రి 8 గంటలకు చాట్రాయి గ్రామ శివారు ఆంజనేయస్వామి గుడి వద్ద మధ్యవర్తుల సమక్షంలో సాంకేతిక ఆధారాలతో అరెస్టు చేయబడ్డాడు.

బుధవారం కోర్టులో హాజరుపరిచిన నిందితుడికి గౌరవ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.

ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే రౌడీషీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు.