BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 08 April 2026, 09:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో పోక్సో కేసు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 09:54 PM
359 వీక్షణలు

చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో పోక్సో కేసు - నిందితుడు అరెస్ట్

గత నెలలో చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు మోనూరి వికాస్ అలియాస్ సురేష్ (వయసు 27, తండ్రి: శ్రీను, కోటపాడు గ్రామం) మంగళవారం, 07-04-2026 రాత్రి 8 గంటలకు చాట్రాయి గ్రామ శివారు ఆంజనేయస్వామి గుడి వద్ద మధ్యవర్తుల సమక్షంలో సాంకేతిక ఆధారాలతో అరెస్టు చేయబడ్డాడు.

బుధవారం కోర్టులో హాజరుపరిచిన నిందితుడికి గౌరవ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.

ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే రౌడీషీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు.