BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో పదో తరగతి ఫలితాలు విడుదల 79 శాతం ఉత్తీర్ణత నమోదు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 03:25 PM
172 వీక్షణలు

చాట్రాయి, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో చాట్రాయి మండలంలో మంచి ఫలితాలు నమోదయ్యాయి. మండలంలోని ఏడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 293 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 236 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో మండల ఉత్తీర్ణత శాతం 79గా నమోదైనట్లు ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ తెలిపారు.

మండలంలో చిన్నంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అడ్డగట్ల కవిత 580 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. అదే పాఠశాలకు చెందిన పరసా మధులత 575 మార్కులతో ద్వితీయ స్థానం, చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. జస్వంత్ 574 మార్కులతో తృతీయ స్థానం పొందారు.

ఇక మండలంలోని 7 పాఠశాలల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 45 మందికి పైగా ఉన్నారని, వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు.