BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో పదో తరగతి ఫలితాలు విడుదల 79 శాతం ఉత్తీర్ణత నమోదు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 03:25 PM
208 వీక్షణలు

చాట్రాయి, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో చాట్రాయి మండలంలో మంచి ఫలితాలు నమోదయ్యాయి. మండలంలోని ఏడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 293 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 236 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో మండల ఉత్తీర్ణత శాతం 79గా నమోదైనట్లు ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ తెలిపారు.

మండలంలో చిన్నంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అడ్డగట్ల కవిత 580 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. అదే పాఠశాలకు చెందిన పరసా మధులత 575 మార్కులతో ద్వితీయ స్థానం, చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. జస్వంత్ 574 మార్కులతో తృతీయ స్థానం పొందారు.

ఇక మండలంలోని 7 పాఠశాలల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 45 మందికి పైగా ఉన్నారని, వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు.