BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో పెట్రోల్ డీజిల్ పై పోలీస్ వారి హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 09:56 PM
196 వీక్షణలు

చాట్రాయి మండలంలో పెట్రోల్ డీజిల్ పై పోలీస్ వారి హెచ్చరిక 

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు చాట్రాయి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ డి. రామకృష్ణ హెచ్చరిక జారీ చేశారు.

చాట్రాయి మండలంలో పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇళ్ల వద్ద లేదా షాపుల వద్ద పెట్రోల్, డీజిల్‌ను అక్రమంగా నిల్వ ఉంచడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ఎవరూ స్టాక్ పెట్టవద్దని సూచించారు.

పెట్రోల్ బంక్‌ల వద్ద అత్యవసర సేవలకు (హాస్పిటల్, అంబులెన్స్, ఫైర్) మాత్రమే డబ్బాలలో ఇంధనం ఇవ్వాలని, ఇతరులకు ఇవ్వరాదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో పెట్రోల్, డీజిల్‌పై ప్రజలను భయాందోళనలకు గురిచేసే పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అధిక ధరలకు అమ్మకం లేదా అక్రమ నిల్వలపై సమాచారం ఉన్నవారు వెంటనే 112కి కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని కోరారు.