BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

చిలకలూరిపేట హాస్టల్‌లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి రాజా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్
28 Mar, 2026 - 02:00 PM
26 వీక్షణలు

చిలకలూరిపేట హాస్టల్‌లో 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమం

చిలకలూరిపేట: స్థానిక బాలుర వసతి గృహంలో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొని, విద్యార్థులతో కలిసి హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చుకోవాలని, ముఖ్యంగా వ్యర్థాలను పారేయకుండా వాటిని సంపదగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. హాస్టల్‌లో కూరగాయల వ్యర్థాల ద్వారా వర్మీ కంపోస్ట్ (ఎరువు) తయారు చేసే విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, విద్యార్థులను అభినందించారు.రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా విస్త్రుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, పరిసరాల పరిశుభ్రతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన తెలిపారు.