BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

చిలకలూరిపేట హాస్టల్‌లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి రాజా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్
28 Mar, 2026 - 02:00 PM
47 వీక్షణలు

చిలకలూరిపేట హాస్టల్‌లో 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమం

చిలకలూరిపేట: స్థానిక బాలుర వసతి గృహంలో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొని, విద్యార్థులతో కలిసి హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చుకోవాలని, ముఖ్యంగా వ్యర్థాలను పారేయకుండా వాటిని సంపదగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. హాస్టల్‌లో కూరగాయల వ్యర్థాల ద్వారా వర్మీ కంపోస్ట్ (ఎరువు) తయారు చేసే విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, విద్యార్థులను అభినందించారు.రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా విస్త్రుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, పరిసరాల పరిశుభ్రతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన తెలిపారు.