BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్‌కు ప్రశంస పురస్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 07:02 AM
26 వీక్షణలు

చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్‌కు ప్రశంస పురస్కారం

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ పి. అశోక్‌ను ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు.

విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తూ అంకితభావంతో సేవలు అందించినందుకు గుర్తింపుగా ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్, డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ చేతుల మీదుగా అశోక్‌కు కమెండేషన్ అవార్డు (ప్రశంస పురస్కారం) అందజేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీలత, ఏలూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఏ. అవులయ్య మాట్లాడుతూ సిబ్బంది ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహిస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉత్తమ సేవలకు గుర్తింపు లభించడం సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.