BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

విస్సన్నపేట ఎంపీడీవోని ఘనంగా సన్మానించిన బుడ్డయ్య

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 06:13 PM
80 వీక్షణలు

చిన్న రాట్నాల పుట్టిన రోజు సందర్భంగా విస్సన్నపేట ఎంపీడీవోని ఘనంగా సన్మానించిన బుడ్డయ్య

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట ఎంపీడీవో చేకు చిన్న రాట్నాలను ఆయన పుట్టిన రోజు సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్. బి.ఎస్ జాతీయ అధ్యక్షుడు బుడ్డయ్య మాట్లాడుతూ, "చిన్న రాట్నాలు గ్రామాభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తి. ఆయన చేసిన సేవలు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడినవి," అని తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమం గ్రామస్థులను సంతోషపెట్టింది. చిన్న రాట్నాల సేవలను గుర్తించి, ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని సన్మానించడం ప్రజలకు ఒక ఉదాహరణగా నిలిచింది.