www.ntodaynews.com
చిన్నారుల మృతి తో గ్రామం లో విషాదచయాలు అలుముకున్నాయి...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
చిన్నారుల మృతి తో గ్రామం లో విషాదచయాలు అలుముకున్నాయి...
గ్రామంలోని కొంతమంది చిన్నారులు చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు ఆ చెరువులో ఒకరి మీద ఒకరు పడటంతో బురద మట్టి గుంతలు కాళ్లు తగులుకోవడంతో ఊపిరి ఆడక మృత్యువాత పడ్డారు
పుంగనూరు(మం)పట్రపల్లిలో విషాదం..
చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి..
మృతులు వరుణ్,13సం. నిలేష్.8.సం లుగా గుర్తింపు..
చిన్నారుల మృతి తో గ్రామం లో విషాదచయాలు అలుముకున్నాయి...