BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

చిట్వేల్ సచివాలయంలో ఎన్నికల సంఘం గైడ్లెన్స్ ఓటరు నోటీసుల ఫారాల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
Neelam Venkata Panindra Kumar Chitvel Mandal Reporter
19 Aug, 2026 - 09:31 PM
31 వీక్షణలు
చిట్వేల్ సచివాలయంలో ఎన్నికల సంఘం గైడ్లెన్స్ ఓటరు నోటీసుల ఫారాల పరిశీలన: ఏఈఆర్‌ఓ బాధ్యతల్లో డిప్యూటీ తహసీల్దార్ ఎం. రామ్మోహన్ 
చిట్వేల్ (తిరుపతి జిల్లా), ఆగస్టు 19:
చిట్వేల్ మండల కేంద్రంలోని సచివాలయంలో బుధవారం 
ఎన్నికల సంఘం గైడ్లెన్స్ ఓటరు నోటీసుల ఫారాల పరిశీలన కార్యక్రమం ముమ్మరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అదనపు సహాయ నిరసికారాధికారి (Addl. AERO) గా అదనపు బాధ్యతలు స్వీకరించిన స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ఎం. రామ్మోహన్ స్వయంగా హాజరై నోటీసులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు మరియు తొలగింపులకు సంబంధించి సేకరించిన నోటీసు ఫారాలను ఆయన నిశితంగా తనిఖీ చేశారు. బూత్ స్థాయి అధికారులు (BLO) నమోదు చేసిన వివరాలను, క్షేత్రస్థాయి నివేదికలను సరిచూశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా, ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు, వీఆర్వోలు మరియు బీఎల్ఓలు పాల్గొన్నారు.