BREAKING
హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు కవచం: బైక్ ర్యాలీలో హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపు.. కోనపురి రాములన్న కురుమ గారికి 12వ వర్ధంతి సందర్భంగా చిట్యాల వద్ద భారీగా గోవుల పట్టువేత మిత్రుడి కుటుంబానికి అండగా పదవ తరగతి బ్యాచ్ సమ్మర్ క్యాంప్ ని విద్యార్థులు వినియోగించుకోవాలి : ఎంఈఓ సైదా నాయక్ శివాలయం దగ్గర చేతి పంపున కు మోక్షమెప్పుడు యర్రవారిగూడెంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ రాక కామ్రేడ్ సత్తార్‌కు ఘన నివాళి ప్రధాని మోదీపై పవన్ కళ్యాణ్ భావోద్వేగ ట్వీట్ హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు కవచం: బైక్ ర్యాలీలో హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపు.. కోనపురి రాములన్న కురుమ గారికి 12వ వర్ధంతి సందర్భంగా చిట్యాల వద్ద భారీగా గోవుల పట్టువేత మిత్రుడి కుటుంబానికి అండగా పదవ తరగతి బ్యాచ్ సమ్మర్ క్యాంప్ ని విద్యార్థులు వినియోగించుకోవాలి : ఎంఈఓ సైదా నాయక్ శివాలయం దగ్గర చేతి పంపున కు మోక్షమెప్పుడు యర్రవారిగూడెంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ రాక కామ్రేడ్ సత్తార్‌కు ఘన నివాళి ప్రధాని మోదీపై పవన్ కళ్యాణ్ భావోద్వేగ ట్వీట్
www.ntodaynews.com

చిట్యాల వద్ద భారీగా గోవుల పట్టువేత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
11 May, 2026 - 12:30 PM
33 వీక్షణలు

NTODAY NEWS చిట్యాల 

నల్లగొండ జిల్లాలో అక్రమ పశు రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ సంఖ్యలో గోవులను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చిట్యాల సీఐ నాగరాజు పర్యవేక్షణలో చిట్యాల ఎస్సై రవికుమార్, నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలను నిర్వహించారు ఈ తనిఖీలలో సుమారు 60 గోవులను తరలిస్తున్న ఒక భారీ లారీని పోలీసులు సీజ్ చేశారు.  గోవులను అమానవీయంగా తరలిస్తున్న నిందితులపై జంతు హింస నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. అక్రమ రవాణాపై మా నిఘా నిరంతరం కొనసాగుతుంది. నిబంధనలు అతిక్రమించి పశువులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. అని  సి.ఐ. నాగరాజు హెచ్చరించారు