BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 11:25 AM
132 వీక్షణలు

చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చనుబండ శాఖా గ్రంథాలయంలో మంగళవారం (జూన్ 2, 2026) వేసవి శిక్షణా శిబిరం నిర్వహించారు.

శిబిరంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం (డ్రాయింగ్) పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు కథల పుస్తకాలు చదివి, కథలు చెప్పే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కంప్యూటర్ ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు, నీతికథలు (మోరల్ స్టోరీస్) వీక్షించారు.

విద్యార్థులలో సృజనాత్మకత, పఠనాభిరుచి, నైతిక విలువలు పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్యారమ్స్ ఆటలను కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయాధికారి కె. శ్రీకాంత్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.