BREAKING
జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగల కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం ​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగల కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం ​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం
www.ntodaynews.com

రాష్ట్రస్థాయి విజేతలను అభినందించిన కలెక్టర్

తెలంగాణ
07 Mar, 2026 - 04:56 AM
174 వీక్షణలు
ముఖ్యమంత్రి కప్ 2025: రాష్ట్రస్థాయి విజేతలను అభినందించిన కలెక్టర్ బి. సత్యప్రసాద్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో ఎడిషన్ ముఖ్యమంత్రి కప్ 2025 రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన జగిత్యాల జిల్లా క్రీడాకారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అభినందించారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పతకాలు సాధించిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ గ్రామాలు, మండలాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని రాష్ట్రస్థాయిలో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. ముఖ్యంగా కబడ్డీ, ఖో-ఖో, యోగా, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జూడో, జిమ్నాస్టిక్స్ వంటి క్రీడల్లో జిల్లా క్రీడాకారిణులు విశేష ప్రతిభ కనబరిచారని కొనియాడారు. విజేతల వివరాలు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పలు విభాగాల్లో పతకాలు సాధించారు. బాక్సింగ్: రజత పతకం కిక్ బాక్సింగ్: రజత పతకాలు బాస్కెట్‌బాల్ (బాలురు): కాంస్య పతకం ఖో-ఖో (బాలురు): కాంస్య పతకం యోగా, జావెలిన్ త్రో: విశేష ప్రతిభతో పతకాలు ఈ నెల 20 నుంచి జరగనున్న తదుపరి రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మహిళా క్రీడాకారిణులు మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రవికుమార్, వివిధ పాఠశాలల పీఈటీలు, క్రీడాకారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. #Jagtial #CMCup2025 #Sports #TelanganaSports #CollectorSatyaPrasad #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube