www.ntodaynews.com
ఉపాధ్యాయుడిగ మారిన కలెక్టర్!!
తెలంగాణ
ఉపాధ్యాయుడిగ మారిన కలెక్టర్!!
NTODAY NEWS: లక్ష్మిప్రసాద్.మెదక్ &సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్
మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మండల పరిధిలోని ధనురా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన నాణ్యత అలాగే విద్యాబోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు పాఠాలను బోదించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో రియాజోద్దీన్. ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు...
Follow us on
Website
Facebook
Instagram
YouTube