BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

దేవాలయాలకు భూమి పూజ నిర్వహణ

తెలంగాణ
22 Feb, 2026 - 07:08 AM
241 వీక్షణలు
ఉరుమడ్లలో దేవాలయాలకు భూమి పూజ నిర్వహణ ముత్యాలమ్మ, మారమ్మ గుడుల శంకుస్థాపన NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ మరియు మారమ్మ దేవాలయాల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, సీనియర్ నాయకుడు గుత్తా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ బిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్ మరియు పండితులు అతిథులను పూర్ణకుంభంతో ఆహ్వానించారు. అనంతరం భూమి పూజ, గణపతి పూజ, హోమం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని, త్వరలోనే గుడి నిర్మాణాలను పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు, వివిధ కులాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. #Chityal #Nalgonda #TempleConstruction #BhumiPuja #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube