BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 22 February 2026, 07:08 am
Posted by : NTODAY NEWS OFFICIAL

దేవాలయాలకు భూమి పూజ నిర్వహణ

తెలంగాణ
22 Feb, 2026 - 07:08 AM
372 వీక్షణలు
ఉరుమడ్లలో దేవాలయాలకు భూమి పూజ నిర్వహణ ముత్యాలమ్మ, మారమ్మ గుడుల శంకుస్థాపన NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ మరియు మారమ్మ దేవాలయాల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, సీనియర్ నాయకుడు గుత్తా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ బిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్ మరియు పండితులు అతిథులను పూర్ణకుంభంతో ఆహ్వానించారు. అనంతరం భూమి పూజ, గణపతి పూజ, హోమం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని, త్వరలోనే గుడి నిర్మాణాలను పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు, వివిధ కులాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. #Chityal #Nalgonda #TempleConstruction #BhumiPuja #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube