BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

డిఐపిసి, టీజీ ఐపాస్ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
01 Apr, 2026 - 06:20 PM
45 వీక్షణలు

డిఐపిసి, టీజీ ఐపాస్ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ అనురాగ్ జయంతి అన్నారు.బుధవారం రోజున మినీ మీటింగ్ హల్ లో డిఐపిసి, టీజీ ఐపాస్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. TG-I-PASS కి సంబంధించిన వివిధ శాఖలను కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులందరూ నిర్ణీత కడుపులోగా ఆమోద నిబంధనలను చేయవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సబ్సిడీ దరఖాస్తులు మరియు పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులు ( కోల్,ఆల్కహాల్) సిఫారసు చేయడానికి ఆమోదించనైనది. సమావేశ ప్రారంభంలో టీఎస్ ఐపాస్, TIDEA మరియు TPRID స్కీం ల గురించి వివరించి, నేటి అజెండా గురించి ప్రస్తావించి ఆమోదమునకు కమిటీ నివేదించనైనది. ప్రవేశపెట్టిన అన్ని అజెండా అంశాలను కమిటీ ఆమోదించనైనది.ఈ సమావేశంలో  పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రవీందర్, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ పి సి బి వెంకన్న,జిల్లా మైన్స్ అధికారి రవి కుమార్, ఫ్యాక్టరీస్  అధికారి జంగయ్య, ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి కృష్ణ,ఇతర అధికారులు పాల్గొన్నారు.