BREAKING
మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు
www.ntodaynews.com

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి రూ.10,000 జరిమాన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 09:51 PM
44 వీక్షణలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి రూ.10,000 జరిమాన

తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తాడిపత్రి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ప్రభావతి ఈ రోజు కేసు నంబర్ 222/2026 (మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185) మేరకు విచారణ చేపట్టారు.

ఈ కేసులో ముద్దాయి నరిగ నగేష్, గోరుమానిపల్లి గ్రామం, కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లా కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్. విచారణ అనంతరం కోర్టు ముద్దాయికి రూ.10,000 జరిమానా విధించడంతో పాటు ఈ రోజు సాయంత్రం వరకు కోర్టు ప్రాంగణంలో ఉండే విధంగా శిక్ష విధించింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారికి ఇది గట్టి హెచ్చరికగా తీసుకోవాలని తాడిపత్రి రూరల్ ఇన్స్పెక్టర్ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.