BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జాతరలో అన్నదానం, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

తెలంగాణ
18 Feb, 2026 - 10:45 AM
331 వీక్షణలు
అగస్తీశ్వర స్వామి జాతరలో అన్నదానం, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు పుంగనూరు మండలం నెక్కొంది గ్రామ సమీపంలోని కొండపై వెలసిన అగస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ధ్వజోత్సవం భక్తులను ఆకట్టుకుంది. జాతరకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏ కొత్తకోట గ్రామ యువత ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని యువకులు తెలిపారు. గత కొన్నేళ్లుగా జాతర సమయంలో అన్నదానం నిర్వహించడం కొనసాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నవీన్ కుమార్, బిందువర్ధన్, మురళీ మోహన్, ధనంజయ, సురేష్, విశ్వనాథ్, పవన్ కుమార్, సంతోష్, మునిరత్నం, మంజునాథ్ రెడ్డి, దేవరాజ్, చరణ్, రాకేష్, కార్తీక్, వెంకటేష్ తదితర యువకులు పాల్గొన్నారు. #Punganur #AnnamayyaDistrict #AgastheeswaraSwamy #MahaShivaratri #Annadanam #YouthService #TempleFestival Follow us on Website Facebook Instagram YouTube