BREAKING
జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
www.ntodaynews.com

నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు

తెలంగాణ
19 Aug, 2025 - 08:05 PM
127 వీక్షణలు
నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. రాజశేఖర్ . NTODAY NEWS:గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి. గొల్లప్రోలు మండలం.. గొల్లప్రోలు చేబ్రోలు మధ్యలో హైవే అనుకునివున్న పంట పొలాలను పరిశీలించడం జరిగింది గొల్లప్రోలు లో నీట మునిగిన వరి పొలాలను కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. రాజశేఖర్  పరిశీలించడం జరిగింది. శుద్ధగడ్డ వాగు వరద ఉద్రీతి వల్ల పంటలు దెబ్బతిన్నాయని..రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని రాజశేఖర్ అన్నారు. ప్రజాసంఘల నాయకులతో కలిసి మంగళవారం పంటలు పరిస్థితి చూడడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం లో ప్రతి సంవత్సరం ఖరీఫ్ పంటలు కాలంలో అధిక వర్షాలు, వరదలు వల్ల రైతాంగం నష్ట పోతుందని అన్నారు. డిప్యూటీ సీఎం ప్రతినిద్యం వహిస్తున్న నియోజకవర్గం లో రైతాంగాన్ని ఆదుకోవడానికి శాశ్వత వరద, ముంపు నివారణ చర్యలు చేపట్టాలని, శుద్ధగడ్డ, ఇతర వాగులను ఆదునీకరణ చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు టీ. రాజా, ఎం జి సూరిబాబు, జయరాం తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube