BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు

తెలంగాణ
19 Aug, 2025 - 08:05 PM
187 వీక్షణలు
నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. రాజశేఖర్ . NTODAY NEWS:గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి. గొల్లప్రోలు మండలం.. గొల్లప్రోలు చేబ్రోలు మధ్యలో హైవే అనుకునివున్న పంట పొలాలను పరిశీలించడం జరిగింది గొల్లప్రోలు లో నీట మునిగిన వరి పొలాలను కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. రాజశేఖర్  పరిశీలించడం జరిగింది. శుద్ధగడ్డ వాగు వరద ఉద్రీతి వల్ల పంటలు దెబ్బతిన్నాయని..రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని రాజశేఖర్ అన్నారు. ప్రజాసంఘల నాయకులతో కలిసి మంగళవారం పంటలు పరిస్థితి చూడడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం లో ప్రతి సంవత్సరం ఖరీఫ్ పంటలు కాలంలో అధిక వర్షాలు, వరదలు వల్ల రైతాంగం నష్ట పోతుందని అన్నారు. డిప్యూటీ సీఎం ప్రతినిద్యం వహిస్తున్న నియోజకవర్గం లో రైతాంగాన్ని ఆదుకోవడానికి శాశ్వత వరద, ముంపు నివారణ చర్యలు చేపట్టాలని, శుద్ధగడ్డ, ఇతర వాగులను ఆదునీకరణ చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు టీ. రాజా, ఎం జి సూరిబాబు, జయరాం తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube