www.ntodaynews.com
E20 పెట్రోల్ సరఫరాపై దుష్ప్రచారం.. కేంద్రం క్లారిటీ
అంతర్జాతీయం
అంతర్జాతీయం
E20 పెట్రోల్ సరఫరాపై భారత్ ఆఫర్ చేయగా భూటాన్ తిరస్కరించిందంటూ వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అలాంటి ఆఫరే చేయలేదని స్పష్టం చేసింది. భూటాన్కు ఈ20 పెట్రోల్ ఎగుమతి చేసే ప్రతిపాదన లేదని వెల్లడించింది. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.