BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

ద్విచక్ర వాహనదారుడికి ఈడిగపల్లి వద్ద ఘటన - తప్పిన ప్రాణాపాయం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Aug, 2026 - 08:39 PM
50 వీక్షణలు

ద్విచక్ర వాహనదారుడికి ఈడిగపల్లి వద్ద ఘటన - తప్పిన  ప్రాణాపాయం

అన్నమయ్య జిల్లా

పుంగనూరు 

ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్ర వాహనదారుడు కిందపడి గాయాలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం:

పుంగనూరు మండలం ఈడిగపల్లి సమీపంలోని ఈతలంక గ్రామం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయిన ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించారు. గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి 108 అంబులెన్స్ ద్వారా  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని సమాచారం. గాయపడిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న పుంగనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాహనదారులు రోడ్డుపై అతివేగంగా వెళ్లవద్దని, ఓవర్ టేక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.