BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

కుప్పం మండలం జరుగు గ్రామంలో పౌర హక్కుల సమావేశం

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
31 Jul, 2026 - 07:49 PM
13 వీక్షణలు

కుప్పం మండలం జరుగు గ్రామంలో పౌర హక్కుల సమావేశం

ఎస్టీ కుటుంబాల సమస్యలపై అధికారులకు వినతి

NTODAY NEWS: కుప్పం 

కుప్పం మండలం జరుగు గ్రామపంచాయతీలో శుక్రవారం పౌర హక్కుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, ఎస్టీ కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో గ్రామానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఎస్టీ కుటుంబాల సభ్యులు తమకు సొంత ఇళ్ల సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ గృహ పథకాల ద్వారా ఇళ్లను మంజూరు చేసి నివాస సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు.

ఎస్టీ కుటుంబాల సమస్యలను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.