BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

అజ్మీర్ దర్గాలో వైఎస్సార్‌సిపి ప్రభుత్వం రావాలని ప్రార్థనలు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
08 Aug, 2026 - 11:11 AM
20 వీక్షణలు
శనివారం రాజస్థాన్ జైపూర్ లోనీ అజ్మీర్ దర్గాలో వైఎస్సార్‌సిపి ప్రభుత్వం రావాలని ప్రార్థనలు...

అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.

వైఎస్సార్‌సిపి అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రావాలని జయపూర్‌ రాష్ట్రంలో గల అజ్మీర్‌ దర్గాలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం ముస్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, అజీజ్‌బాషా , నవాజ్‌ లు అజ్మీర్‌కు వెళ్లారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డి ల తరపున దర్గాలో చాదర్‌ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న నాయకులకు మంచిబుద్దిని ప్రసాదించాలని , అమాయక ప్రజలు బలికాకుండ అల్లా కాపాడాలని , వైఎస్సార్‌సిపి అధికారంలోకి రావాలని ప్రార్థించినట్లు తెలిపారు.