www.ntodaynews.com
అజ్మీర్ దర్గాలో వైఎస్సార్సిపి ప్రభుత్వం రావాలని ప్రార్థనలు...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
శనివారం రాజస్థాన్ జైపూర్ లోనీ అజ్మీర్ దర్గాలో వైఎస్సార్సిపి ప్రభుత్వం రావాలని ప్రార్థనలు...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
వైఎస్సార్సిపి అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రావాలని జయపూర్ రాష్ట్రంలో గల అజ్మీర్ దర్గాలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం ముస్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్బాషా, అజీజ్బాషా , నవాజ్ లు అజ్మీర్కు వెళ్లారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్రెడ్డి ల తరపున దర్గాలో చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న నాయకులకు మంచిబుద్దిని ప్రసాదించాలని , అమాయక ప్రజలు బలికాకుండ అల్లా కాపాడాలని , వైఎస్సార్సిపి అధికారంలోకి రావాలని ప్రార్థించినట్లు తెలిపారు.