www.ntodaynews.com
ఎక్సైజ్ కేసుల్లో జప్తు వాహనాలు వేలం..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా పుంగనూరు
ఎక్సైజ్ కేసుల్లో జప్తు చేసిన వాహనాలను వేలం వేసినట్లు ఎక్సైజ్ సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణంలో శనివారం సూపరిండెంట్ కృష్ణకిషోర్రెడ్డి సమక్షంలో వేలంపాట జరిగింది.33 ద్విచక్ర వాహనాలకు గాను 25 అమ్ముడుపోయాయని చెప్పారు. ఈ వేలం ద్వారా 3లక్షల74,060 ఆదాయం చేకూరిందని ఆ డబ్బులు ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు ఆయన తెలిపారు.