BREAKING
హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు
www.ntodaynews.com

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విద్యార్థులు.. వరి నాటుపై అవగాహన

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
పెద్దబోయిన శ్రీకాంత్ ఎల్కతుర్తి మండల ప్రతినిధి
19 Aug, 2026 - 08:14 PM
12 వీక్షణలు

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విద్యార్థులు.. వరి నాటుపై అవగాహన

ఎల్కతుర్తి: సామాజిక శాస్త్ర ప్రాజెక్టులో భాగంగా ఎల్కతుర్తి మండలంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.

హెచ్‌ఎం దుర్గాభవాని ఆధ్వర్యంలో విద్యార్థులు వ్యవసాయ క్షేత్రంలో కూలీలతో కలిసి స్వయంగా వరి నాటు వేసే విధానాన్ని ప్రత్యక్షంగా నేర్చుకున్నారు. వ్యవసాయ పనులు, వరి సాగు పద్ధతులు, నాటు వేసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

పుస్తకాల్లో చదివిన వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకోవడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయం పట్ల అవగాహన పెరిగిందని విద్యార్థులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగయ్య, రిజ్వానా, ప్రణతి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.