BREAKING
మంచిర్యాల గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం నల్గొండ జిల్లాలో పారిశ్రామిక మాక్ డ్రిల్ ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై రైతులు కన్నెర! ఆటో కు తాళ్లు కట్టి వినూత్ననిరసన తెలిపిన ఆర్ సి పి నాయకులు ఇంధన పొదుపులో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదర్శం రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు ఫాసిస్ట్ శక్తులను ఓడించాలి.. వామపక్షాలే ప్రత్యామ్నాయం: డి హరినాథ్ జై భీమ్ భవనానికి రూ.25 వేల విరాళం.. నూజివీడు జనసేనలో బర్మా ఫణి బాబు హవా.. ఇన్చార్జ్ పదవికి మళ్లీ గ్రీన్ సిగ్నల్? ఏపీలో రూ.2500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి మంచిర్యాల గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం నల్గొండ జిల్లాలో పారిశ్రామిక మాక్ డ్రిల్ ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై రైతులు కన్నెర! ఆటో కు తాళ్లు కట్టి వినూత్ననిరసన తెలిపిన ఆర్ సి పి నాయకులు ఇంధన పొదుపులో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదర్శం రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు ఫాసిస్ట్ శక్తులను ఓడించాలి.. వామపక్షాలే ప్రత్యామ్నాయం: డి హరినాథ్ జై భీమ్ భవనానికి రూ.25 వేల విరాళం.. నూజివీడు జనసేనలో బర్మా ఫణి బాబు హవా.. ఇన్చార్జ్ పదవికి మళ్లీ గ్రీన్ సిగ్నల్? ఏపీలో రూ.2500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి
www.ntodaynews.com

ఎన్.ఆర్. అశోక్‌ను పరామర్శించిన దళితుల సంఘం నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
03 Apr, 2026 - 10:47 PM
45 వీక్షణలు

ఎన్.ఆర్. అశోక్‌ను పరామర్శించిన దళితుల సంక్షేమ సేవా సంఘం నాయకులు

త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

దళిత నాయకులు, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.ఆర్. అశోక్ అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో, ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం నాయకులు ఆయనను కలిసి పరామర్శించారు.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శంకరప్ప, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంచిపల్లి ఎం. కృష్ణప్ప, రాష్ట్ర కమిటీ సభ్యుడు మార్లపల్లి కృష్ణప్ప, జిల్లా కార్యదర్శి మార్లపల్లి కె. సుబ్రమణ్యం, జిల్లా యూత్ సెక్రటరీ కంటేపల్లి గంగరాజు, కేసిపల్లి పీ. మునిరాజు తదితరులు పాల్గొన్నారు.

నాయకులు ఎన్.ఆర్. అశోక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

అలాగే ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవించాలని ఏడుకొండల వెంకటరమణ స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.