www.ntodaynews.com
ఎన్టీఆర్ జిల్లా: వేములకొండ అచ్చమ్మకు ఘన నివాళి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా: వేములకొండ అచ్చమ్మకు ఘన నివాళి
మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండలం, జి.కొండూరు గ్రామంలో వైసీపీ నేతలు వేములకొండ సాంబశివరావు, వేములకొండ రామారావు, వేములకొండ రాంబాబు మాతృమూర్తి వేములకొండ అచ్చమ్మ ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన పెద్దకర్మ (సంతర్పణ) కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, అచ్చమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.