BREAKING
మూడు గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించిన ప్రత్యేక అధికారి మాసగిరి శ్రీనివాస్ నూజివీడు నవోదయం–2.0 కార్యక్రమం కింద పాత నేరస్తులపై బైండ్ ఓవర్ ద్రావిడ విశ్వవిద్యాలయం నిధి అధికారి (ఇన్‌చార్జ్) నియామకం తొర్రూర్ పట్టణంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం తొర్రూర్ పట్టణ ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటా పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు ద్రావిడ విశ్వవిద్యాలయంలో సమ్మర్ క్యాంప్‌ ప్రారంభం కోహెడ మండల శనిగరం గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిఘా నీడలో గాలివీడు మండలం అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి మూడు గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించిన ప్రత్యేక అధికారి మాసగిరి శ్రీనివాస్ నూజివీడు నవోదయం–2.0 కార్యక్రమం కింద పాత నేరస్తులపై బైండ్ ఓవర్ ద్రావిడ విశ్వవిద్యాలయం నిధి అధికారి (ఇన్‌చార్జ్) నియామకం తొర్రూర్ పట్టణంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం తొర్రూర్ పట్టణ ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటా పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు ద్రావిడ విశ్వవిద్యాలయంలో సమ్మర్ క్యాంప్‌ ప్రారంభం కోహెడ మండల శనిగరం గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిఘా నీడలో గాలివీడు మండలం అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి
www.ntodaynews.com

హాసీఫ్ నహర్ కాలువ నీటిని ఆపాలంటూ డిప్యూటీ ఇంజనీర్ కు రైతులు వినతి

తెలంగాణ
07 Apr, 2025 - 02:45 AM
38 వీక్షణలు
హాసీఫ్ నహర్ కాలువ నీటిని ఆపాలంటూ డిప్యూటీ ఇంజనీర్ కు రైతులు వినతి (NTODAY NEWS) కూనూరు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నీటిపారుదల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం గ్రామ రైతులు డిప్యూటీ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఆసిఫ్ నాహర్ కాలువ నీటిని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ వినతి పత్రం అందజేశారు , రామన్నపేట మండలంలోని కక్కిరేణి పల్లివాడ, దుబ్బాక పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు ఈ కాల్వ ద్వారా వచ్చే నీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వాపోయారు, పంట చేతికందే సమయంలో కాలువ నీటి విడుదల చేయడం ద్వారా పంట కోసుకోవడానికి ఇబ్బందిగా మారుతుందని, పొలాల్లో వరి కోత యంత్రాలు, జెసిబి లు ఇరుక్కుపోయి పంట చేతి అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో కూడా ఇటువంటి ఇబ్బంది పడి చాలా పంటను నష్టపోయామని ఈ కాలువ ద్వారా వచ్చే నీటి ప్రవాహం కోతకు వచ్చిన పంట ను నాశనం చేస్తుందని రైతులు ఎన్నో అప్పులు చేసి పంట పండిస్తుంటే ఈ నీటి ద్వారా పంట నష్టపోయిన రైతులకు కన్నీటిని మిగిలిస్తుందని ఈ కాలువను తాత్కాలికంగా నీటి విడుదల ఆపివేయాలంటూ చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డిప్యూటీ ఇంజనీర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కక్కిరేణి పల్లివాడ మునిపంపుల నుండి పాల్గొన్న రైతులు అయ్యేడపు నర్సిరెడ్డి ,పిట్ట కృష్ణారెడ్డి , నరసింహారెడ్డి , వేముల సైదులు గుండాల మల్లేశం , ఎ . కృష్ణయ్య , నడిగోటి నరేష్ , భాష కర్ల నరేందర్ రెడ్డి , చిల్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube