BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి
www.ntodaynews.com

తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి

తెలంగాణ
10 Jul, 2025 - 09:03 AM
204 వీక్షణలు
తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి--- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న విద్యార్థులకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని , రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థిని విద్యార్థులు చదువును మద్యం తరంలో వదిలి వెళ్తున్నారని, కొన్ని యూనివర్సిటీలు ఫీజు కడితేనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడంతో చాలామంది విద్యార్థులు ఆర్థిక స్తోమత లేకపోవడంతో మధ్యలో విద్యను వదిలి వెళ్ళిపోతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయమంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అనడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని ఆరోపించారు ప్రతి విద్యార్థి చదువుకోవాలంటే తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ ను అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ముస్కు రవిందర్ చిట్యాల మండల అధ్యక్ష కార్యదర్శి లు జీవన్ ప్రణీత్, భార్గవ్ రామ్ నిఖిల్ రాము శ్రీనాధ్ మహేష్ విద్యార్థినీలు రమ్య భార్గవి ఉమా మనీషా శ్వేతా మైన కావ్య తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube