BREAKING
చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం
www.ntodaynews.com

తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి

తెలంగాణ
10 Jul, 2025 - 09:03 AM
203 వీక్షణలు
తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి--- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న విద్యార్థులకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని , రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థిని విద్యార్థులు చదువును మద్యం తరంలో వదిలి వెళ్తున్నారని, కొన్ని యూనివర్సిటీలు ఫీజు కడితేనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడంతో చాలామంది విద్యార్థులు ఆర్థిక స్తోమత లేకపోవడంతో మధ్యలో విద్యను వదిలి వెళ్ళిపోతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయమంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అనడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని ఆరోపించారు ప్రతి విద్యార్థి చదువుకోవాలంటే తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ ను అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ముస్కు రవిందర్ చిట్యాల మండల అధ్యక్ష కార్యదర్శి లు జీవన్ ప్రణీత్, భార్గవ్ రామ్ నిఖిల్ రాము శ్రీనాధ్ మహేష్ విద్యార్థినీలు రమ్య భార్గవి ఉమా మనీషా శ్వేతా మైన కావ్య తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube