BREAKING
చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన
www.ntodaynews.com

నాగినేనిపల్లి గ్రామ ప్రజలకు అండగా మాజీ సర్పంచ్ బట్కీర్ బీరప్ప

తెలంగాణ
06 Aug, 2025 - 10:42 PM
427 వీక్షణలు
నాగినేనిపల్లి గ్రామ ప్రజలకు అండగా మాజీ సర్పంచ్ బట్కీర్ బీరప్ప NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామ ప్రజలకు ఆపద వస్తే అండగా ఉంటూ తనకు తోచిన సహాయం చేస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని నాగినేనిపల్లి గ్రామపంచాయతీ మాజీ వార్డ్ మెంబర్ మోత్కుపల్లి మహేందర్ అన్నారు ఎస్సీ కాలనీలో గత వారం రోజులు క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన బొమ్మగల బాలమ్మ కుటుంబాన్ని మాజీ సర్పంచ్ బీరప్ప పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం చేశారు అని తెలిపారు మాజీ సర్పంచ్ కి వారి కుటుంబం తరపున మాఎస్సీ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లి రమేష్, కొమ్ము నగేష్, బాబు, బొమ్మగల స్వామి, మహేందర్, ఎల్లయ్య, మడుగుల నరసింహ, ఆవుల కృష్ణ, సంఘీ దర్శన్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube