BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

గానుగపాడు–జి.కొత్తూరు ప్రధాన రహదారి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 07:25 PM
19 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: గానుగపాడు, జి.కొత్తూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారి దెబ్బతిని పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు.

శ్రీరాంపురం–గానుగపాడు మీదుగా పేరువంచ వరకు రహదారి నిర్మాణం పూర్తయినప్పటికీ, గానుగపాడు–జి.కొత్తూరు గ్రామాల మధ్య రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేదని వారు తెలిపారు. అలాగే గానుగపాడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గానుగపాడు గ్రామంలో డబుల్ సీసీ రోడ్డు నిర్మించడంతో పాటు, గానుగపాడు–జి.కొత్తూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిని వెంటనే నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు కొత్తపల్లి వెంకట్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కోటా జమలయ్య, సీనియర్ నాయకుడు కొత్తపల్లి సత్యం, గ్రామ నాయకులు మేకల మాణిక్యరావు, కోట రాజశేఖర్, మేకల ఇనాక్‌రావు, గంజిబోయిన శ్రీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.