BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

గొల్లప్రోలులో ఘనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ*

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
14 May, 2026 - 06:11 PM
111 వీక్షణలు
గొల్లప్రోలులో ఘనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ*

కాకినాడ జిల్లా 
గొల్లప్రోలు
(N Today news )
ప్రతినిధి. బోర శివారెడ్డి.

 ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తో గొల్లప్రోలు 
 పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. గొల్లప్రోలు టౌన్ ఇన్‌ఛార్జ్ మామిడాల సూరిబాబు ,వార్డ్ ఇంచార్జ్ లు , నాయకులు కలిసి లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు.మొత్తం వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు.మొత్తం 9 మంది లబ్ధిదారులకు రూ. 3,23,721 (మూడు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయిలు రబ్ధిదారులకు అందజేశారు.

లబ్ధిదారుల వివరాలు లో కి వెళ్తే 

:మొగిలి మంగ: రూ. 40,786నందిపాటి సత్యనారాయణ: రూ. 68,000రేలంగి దొరబాబు: రూ. 47,114పర్ల బుల్లి వీర్రాజు: రూ. 36,000బండే సూర్య కృష్ణవేణి: రూ. 32,880చెక్కపల్లి లక్ష్మి: రూ. 28,400నరాల శెట్టి మంగాదేవి: రూ. 25,541రాపర్తి వరలక్ష్మి: రూ. 25,000పోతుల గగన్: రూ. 20,000.
ఈ సందర్భంగా మామిడాల సూరిబాబు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. కార్పొరేట్ వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకురావడమే సీఎం ధ్యేయమని పేర్కొన్నారు. ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతోందని వివరించారు. సకాలంలో ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నందుకు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ ఇంచార్జ్ మామిడాల సూరిబాబు ,బసా చిట్టిబాబు, బలిరెడ్డి గంగబాబు, పర్ల రాజా ,మొగలి రాజా, వినుకొండ అమ్మాజీ ,మెడిశెట్టి నాగమణి ,బలిరెడ్డి నాని ,గండే కిరణ్ ,తలారి కమరాజు ,ఆకుల లోవరాజు, కరెడ్ల సత్తిబాబు ,పిడక బాబురావు ,పేకెటి సుబ్రహ్మణ్యం, (సుబ్బు ) నెమల రమేష్ ,బసా కమరాజు ,అక్కిరెడ్డి శ్రీను, అరిపి శ్రీను ,వెలుగుల సతీష్, పేకెటి బాబీ ,తలారి శ్రీనివాస్, మద్దాల శ్రీను, జనసేన నాయకులు, వార్డు ఇంచార్జ్లు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.