BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

గుంటూరులో ఘోరం.. ఎలుకలు కొరికి తిన్న మృతదేహం గుర్తింపు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
25 Jun, 2026 - 10:43 AM
76 వీక్షణలు

గుంటూరు రైల్వే స్టేషన్ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. మృతదేహంలోని కొంత భాగాన్ని ఎలుకలు కొరికి తినడంతో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. స్థానికుల సమాచారం మేరకు కొత్తపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రెడ్‌క్రాస్, కోవిడ్ ఫైటర్స్ సభ్యుల సహకారంతో మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.