www.ntodaynews.com
గుర్తు తెలియని వాహనం ఢీకొని, జింక మృతి..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
గుర్తు తెలియని వాహనం ఢీకొని, జింక మృతి..
అన్నమయ్య జిల్లా,పుంగనూరు మండలం బోడినాయుడి పల్లి క్రాస్ జాతీయ రహదారి పై నేటి ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీ కొని జింక మృతి చెందిన ఘటన చోటుచేసుకోంది. ఈ ఘటన పై స్థానికులు పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, జింక మృతదేహం ను స్వాధీనం చేసుకొన్న ఫారెస్ట్ అధికారులు.