BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఘోరం.. 700 తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 09:09 PM
111 వీక్షణలు

ఘోరం.. 700 తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత!

ఫారో దీవుల్లో వార్షిక వేటపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం

ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని Faroe Islandsలో నిర్వహించే సంప్రదాయ గ్రైండాడ్రాప్ వేట మరోసారి వివాదాస్పదమైంది. ఈ సంప్రదాయంలో భాగంగా ఇప్పటివరకు సుమారు 700 తిమింగలాలు, డాల్ఫిన్లు వేటకు గురైనట్లు సమాచారం.

వేట సందర్భంగా వందలాది సముద్ర జీవులను ఒకేసారి చంపడంతో దీవి తీర ప్రాంత సముద్ర జలాలు రక్తంతో ఎర్రగా మారుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా జంతు సంరక్షణ సంస్థలు, జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శతాబ్దాల నాటి సంప్రదాయమని స్థానికులు సమర్థించుకుంటున్నప్పటికీ, ఆధునిక కాలంలో ఇలాంటి వేటలను నిలిపివేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. సముద్ర జీవుల సంరక్షణ కోసం ఈ ఆచారానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిస్తున్నారు.