BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

తెలంగాణ
09 Jun, 2025 - 05:28 AM
133 వీక్షణలు
ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం NTODAY NEWS రిపోర్టర్ కూనురు మధు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో హిందూ సామ్రాజ్య దినోత్సవ సందర్బంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి పూల మాల వేసి, పాలాభిషేకం పాలాభిషేకం చేశారు .ఈ కార్యక్రమం లో బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గోగు.రవి మాట్లాడుతూ యువత అందరూ కూడా మత్తు పదార్థాలను వీడి ఛత్రపతి శివజీని స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం దర్మం కోసం, హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం పని చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గోగు.రవి మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube