BREAKING
అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి
www.ntodaynews.com

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అధ్యాపకులకు సన్మానం

తెలంగాణ
19 Sep, 2025 - 08:17 PM
260 వీక్షణలు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అధ్యాపకులకు సన్మానం NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం ప్యారారం గ్రామంలో శుక్రవారం రోజున ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్యారారంలో డా. సర్వేపల్లి రాధా కృష్ణన్( సెప్టెంబర్ 5) జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్యారారం మరియు గద్దరాల్ల తండా పాఠశాలలలోని ఉపాధ్యాయులకు మరియు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా నుండి ఎంపికైన నిర్మలా జ్యోతి, శ్రీదేవిలకు ఘనంగా గ్రామ పెద్దల సమక్షంలో, మాజీ ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాన్ని మలిచేది గురువులే అని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి రోజా రాణి, మాజీ సర్పంచ్ చిమ్ముల రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లేష్, ప్రధానోపాధ్యాయులు హైమావతి,విజయ్ కుమార్ రెడ్డి, వర్లు,గిరిధర్ రెడ్డి,గ్రామస్తులు సురేష్ రెడ్డి,బిక్షపతి గౌడ్,వెంకట్ రెడ్డి,నగేష్,లక్ష్మణ్,మల్లేష్, సన్నీ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube