BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ఇందిరమ్మ ఇళ్లు.. నేడు అకౌంట్లలోకి డబ్బులు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
27 Aug, 2026 - 01:48 PM
27 వీక్షణలు

ఇందిరమ్మ ఇళ్లు.. నేడు అకౌంట్లలోకి డబ్బులు
TG: గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం సహకరించట్లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఏడాదిగా నిధులు ఇవ్వలేదన్నారు. దీంతో మార్చి 31 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయిన 15,475 ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే ఇటీవల రూ.185 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఆ మొత్తాన్ని ఇవాళ లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు.