ఇటీవల మరణించిన సుగుణమ్మ కుటుంబ సభ్యులకి ఆర్థిక సాయం
ఇటీవల మరణించిన సుగుణమ్మ కుటుంబ సభ్యులకి ఆర్థిక సాయం
బీబీనగర్ మండల్ గూడూరు గ్రామంలో ఇటీవల కాలంలో నిరుపేద కుటుంబమైన కీర్తిశేషులు గొట్టెముక్కుల సుగుణమ్మ అనారోగ్య సమస్యలతో మరణించారు ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ తమ వంతు 5000/- రూపాయల ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి గూడూరు గ్రామపంచాయతీ పాలకవర్గం 8000/- రూపాయల ఆర్థిక సాయాన్ని సుగుణమ్మ కుటుంబ సభ్యులకి అందజేసి మనోధైర్యాన్ని తెలియజేసిన సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్. ఉప సర్పంచ్ జానా సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు రామిడి కుమార్ రెడ్డి, తూరుపు నూరి అశ్విని బాలరాజ్ గౌడ్, దంతూరి రాణి శ్రీనివాస్ గౌడ్, కసగొని అరుణ సత్యం గౌడ్, అంకర్ల శ్రీనివాస్, దొనకొండ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.