BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

అంబేద్కర్ జ్ఞాన భవనంలో విద్యా కార్యక్రమాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 10:43 AM
152 వీక్షణలు

అంబేద్కర్ జ్ఞాన భవనంలో విద్యా కార్యక్రమాలపై చర్చ

పిల్లలకు డిజిటల్ ట్యూషన్‌ల కోసం విరాళాలు

ఇటుక నెల్లూరు అంబేద్కర్ జ్ఞాన భవనంలో కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువసేన సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, పిల్లలు సమావేశమై చిన్నారులకు ట్యూషన్ ఏర్పాటుపై చర్చించారు.

చిన్నపిల్లలకు డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో యువకుడు ప్రశాంత్ తన మదర్ తెరిసా కాలేజ్ స్నేహితులను సంప్రదించి సహాయం కోరగా, వారు సహృదయంతో స్పందించారు.

మోహన్, బిలీలా రోహిత్, శ్రీను, నాగేంద్ర, యోగేష్, రజిని, ప్రశాంత్ కలిసి రూ.20,000 విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే గ్రామానికి చెందిన కవితా వేణు రూ.5,000, జి. కృష్ణయ్య, జ్ఞానేంద్ర రూ.2,000 విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని గ్రామ పరివర్తన సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో విద్యా చైతన్యం పెంచేందుకు కృషి చేస్తున్న శ్రీనివాసులను గ్రామస్తులు అభినందించారు. అలాగే ఆయన కుమారుడు టి. ప్రశాంత్ సేవా భావాన్ని కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువసేన సభ్యులు వై విష్ణు, జి. శ్యామరాజ్, అరవింద్, కార్తీక్, కిరణ్, సుమంత్, మదన్, మహేష్ కుమార్, టి. శృతి తదితరులు పాల్గొన్నారు.