BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత..
www.ntodaynews.com

అంబేద్కర్ జ్ఞాన భవనంలో విద్యా కార్యక్రమాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 10:43 AM
115 వీక్షణలు

అంబేద్కర్ జ్ఞాన భవనంలో విద్యా కార్యక్రమాలపై చర్చ

పిల్లలకు డిజిటల్ ట్యూషన్‌ల కోసం విరాళాలు

ఇటుక నెల్లూరు అంబేద్కర్ జ్ఞాన భవనంలో కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువసేన సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, పిల్లలు సమావేశమై చిన్నారులకు ట్యూషన్ ఏర్పాటుపై చర్చించారు.

చిన్నపిల్లలకు డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో యువకుడు ప్రశాంత్ తన మదర్ తెరిసా కాలేజ్ స్నేహితులను సంప్రదించి సహాయం కోరగా, వారు సహృదయంతో స్పందించారు.

మోహన్, బిలీలా రోహిత్, శ్రీను, నాగేంద్ర, యోగేష్, రజిని, ప్రశాంత్ కలిసి రూ.20,000 విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే గ్రామానికి చెందిన కవితా వేణు రూ.5,000, జి. కృష్ణయ్య, జ్ఞానేంద్ర రూ.2,000 విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని గ్రామ పరివర్తన సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో విద్యా చైతన్యం పెంచేందుకు కృషి చేస్తున్న శ్రీనివాసులను గ్రామస్తులు అభినందించారు. అలాగే ఆయన కుమారుడు టి. ప్రశాంత్ సేవా భావాన్ని కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువసేన సభ్యులు వై విష్ణు, జి. శ్యామరాజ్, అరవింద్, కార్తీక్, కిరణ్, సుమంత్, మదన్, మహేష్ కుమార్, టి. శృతి తదితరులు పాల్గొన్నారు.