BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 22 March 2026, 10:43 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అంబేద్కర్ జ్ఞాన భవనంలో విద్యా కార్యక్రమాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 10:43 AM
191 వీక్షణలు

అంబేద్కర్ జ్ఞాన భవనంలో విద్యా కార్యక్రమాలపై చర్చ

పిల్లలకు డిజిటల్ ట్యూషన్‌ల కోసం విరాళాలు

ఇటుక నెల్లూరు అంబేద్కర్ జ్ఞాన భవనంలో కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువసేన సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, పిల్లలు సమావేశమై చిన్నారులకు ట్యూషన్ ఏర్పాటుపై చర్చించారు.

చిన్నపిల్లలకు డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో యువకుడు ప్రశాంత్ తన మదర్ తెరిసా కాలేజ్ స్నేహితులను సంప్రదించి సహాయం కోరగా, వారు సహృదయంతో స్పందించారు.

మోహన్, బిలీలా రోహిత్, శ్రీను, నాగేంద్ర, యోగేష్, రజిని, ప్రశాంత్ కలిసి రూ.20,000 విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే గ్రామానికి చెందిన కవితా వేణు రూ.5,000, జి. కృష్ణయ్య, జ్ఞానేంద్ర రూ.2,000 విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని గ్రామ పరివర్తన సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో విద్యా చైతన్యం పెంచేందుకు కృషి చేస్తున్న శ్రీనివాసులను గ్రామస్తులు అభినందించారు. అలాగే ఆయన కుమారుడు టి. ప్రశాంత్ సేవా భావాన్ని కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువసేన సభ్యులు వై విష్ణు, జి. శ్యామరాజ్, అరవింద్, కార్తీక్, కిరణ్, సుమంత్, మదన్, మహేష్ కుమార్, టి. శృతి తదితరులు పాల్గొన్నారు.