BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 August 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:17 PM
8 వీక్షణలు

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన విధానంలో మార్పులు రానున్నాయి. ఇకపై ఒక పాఠశాల విద్యార్థుల జవాబు పత్రాలను అదే పాఠశాల ఉపాధ్యాయులు కాకుండా ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో దిద్దించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

1 నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ-1, ఎస్‌ఏ-2 పరీక్షలు, పదో తరగతి ఎస్‌ఏ-1 పరీక్షల జవాబు పత్రాలకు ఈ విధానం వర్తించనుంది. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, మూల్యాంకనంలో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో మండల కేంద్రాల్లో ప్రత్యేక మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయా కేంద్రాల్లో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు జవాబు పత్రాలను పరిశీలించనున్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థుల ప్రతిభను మరింత కచ్చితంగా అంచనా వేయవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.