www.ntodaynews.com
జాతర వేడుకల్లో వైభవంగా పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు
ఆంధ్రప్రదేశ్
జాతర వేడుకల్లో వైభవంగా పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు
ఈ రోజు 18-03-2026 న కుప్పం నియోజకవర్గం, కుప్పం మండలం, మల్లనూరు పంచాయతీ, ఇంద్రనగర్ గ్రామంలో జరిగిన శ్రీ మరియమ్మ జాతర సందర్భంగా కేశవన్ రాజా గారి నివాసంలో ఏర్పాటు చేసిన విందులో వైస్సార్సీపీ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
వైస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ ఇంచార్జి, MLC K.R.J. భరత్
కుప్పం మండల కన్వీనర్ H.M. మురుగేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్సార్సీపీ వన్నియకుల క్షత్రియ విభాగ అధ్యక్షులు H.M. శీను మురుగేష్
అలాగే మండల నాయకులు రాజా, అరివాలగాన్, జీవీర్, రఘుమని, రాజా, అప్పారంజి పాల్గొన్నారు.
గ్రామ ప్రజలతో కలిసి సాంప్రదాయాన్ని, ఐక్యతను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.