BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

జాతర వేడుకల్లో వైభవంగా పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
18 Mar, 2026 - 01:48 PM
55 వీక్షణలు

జాతర వేడుకల్లో వైభవంగా పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు 

ఈ రోజు 18-03-2026 న కుప్పం నియోజకవర్గం, కుప్పం మండలం, మల్లనూరు పంచాయతీ, ఇంద్రనగర్ గ్రామంలో జరిగిన శ్రీ మరియమ్మ జాతర సందర్భంగా కేశవన్ రాజా గారి నివాసంలో ఏర్పాటు చేసిన విందులో వైస్సార్సీపీ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

వైస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ ఇంచార్జి, MLC K.R.J. భరత్

కుప్పం మండల కన్వీనర్ H.M. మురుగేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్సార్సీపీ వన్నియకుల క్షత్రియ విభాగ అధ్యక్షులు H.M. శీను మురుగేష్

అలాగే మండల నాయకులు రాజా, అరివాలగాన్, జీవీర్, రఘుమని, రాజా, అప్పారంజి  పాల్గొన్నారు.

గ్రామ ప్రజలతో కలిసి సాంప్రదాయాన్ని, ఐక్యతను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.