BREAKING
అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
Date of Publish : 18 March 2026, 01:48 pm
Posted by : M. రాజశేఖర్

జాతర వేడుకల్లో వైభవంగా పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
18 Mar, 2026 - 01:48 PM
159 వీక్షణలు

జాతర వేడుకల్లో వైభవంగా పాల్గొన్న వైస్సార్సీపీ నాయకులు 

ఈ రోజు 18-03-2026 న కుప్పం నియోజకవర్గం, కుప్పం మండలం, మల్లనూరు పంచాయతీ, ఇంద్రనగర్ గ్రామంలో జరిగిన శ్రీ మరియమ్మ జాతర సందర్భంగా కేశవన్ రాజా గారి నివాసంలో ఏర్పాటు చేసిన విందులో వైస్సార్సీపీ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

వైస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ ఇంచార్జి, MLC K.R.J. భరత్

కుప్పం మండల కన్వీనర్ H.M. మురుగేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్సార్సీపీ వన్నియకుల క్షత్రియ విభాగ అధ్యక్షులు H.M. శీను మురుగేష్

అలాగే మండల నాయకులు రాజా, అరివాలగాన్, జీవీర్, రఘుమని, రాజా, అప్పారంజి  పాల్గొన్నారు.

గ్రామ ప్రజలతో కలిసి సాంప్రదాయాన్ని, ఐక్యతను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.