BREAKING
5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం
www.ntodaynews.com

జనసేన ఎమ్మెల్యే కొణతాల మేనల్లుడితో పాటు.. మరో ఐదుగురిపై ఎఫ్ఎఆర్!

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
13 May, 2026 - 10:12 AM
31 వీక్షణలు

అనకాపల్లిలో రాత్రికి రాత్రే స్థలాన్ని ఆక్రమించేసి బోర్డు పెట్టేసిన వారిపై కేసు నమోదు

జనసేన ఎమ్మెల్యే కొణతాల మేనల్లుడితో పాటు.. మరో ఐదుగురిపై ఎఫ్ఎఆర్!

అనకాపల్లిలో రాత్రికి రాత్రే స్థలాన్ని ఆక్రమించేసి బోర్డు పెట్టేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు కూడా ఈ కేసులో ఉండడం విశేషం. 

గత ఫిబ్రవరి 18నే గోడ కూల్చేసినప్పటికీ పోలీసులు మాత్రం ఆలస్యంగా స్పందించారు. ఆరుగురిపై అనకాపల్లి పట్టణ పోలీసులు ఈ నెల 9న ఎన్ఐఆర్ నమోదు చేశారు. 

కాండ్రేగుల బాల వెంకట పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్చాదు మేరకు అనకాపల్లి టౌన్ పోలీసులు క్రైం నంబర్ 89/2026పేరిట ఈ నెల 9న కేసు నమోదు చేశారు.

విల్లూరి గణేష్, దాడి నాని, ఆడారి శంకర్రావు, శరగడం రమేష్, కొణతాల బాల, బుద్ధ మురళీ తాతారావు అనే వ్యక్తులపై బీఎన్ ఎస్ ప్రకారం మొత్తం ఆరుగురు నిందితులపై 324 (5), 351 (3), రెడ్ విత్ 3 (5) చట్టాల్ని విధించారు.