BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

జనసేన ఎమ్మెల్యే కొణతాల మేనల్లుడితో పాటు.. మరో ఐదుగురిపై ఎఫ్ఎఆర్!

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
13 May, 2026 - 10:12 AM
50 వీక్షణలు

అనకాపల్లిలో రాత్రికి రాత్రే స్థలాన్ని ఆక్రమించేసి బోర్డు పెట్టేసిన వారిపై కేసు నమోదు

జనసేన ఎమ్మెల్యే కొణతాల మేనల్లుడితో పాటు.. మరో ఐదుగురిపై ఎఫ్ఎఆర్!

అనకాపల్లిలో రాత్రికి రాత్రే స్థలాన్ని ఆక్రమించేసి బోర్డు పెట్టేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు కూడా ఈ కేసులో ఉండడం విశేషం. 

గత ఫిబ్రవరి 18నే గోడ కూల్చేసినప్పటికీ పోలీసులు మాత్రం ఆలస్యంగా స్పందించారు. ఆరుగురిపై అనకాపల్లి పట్టణ పోలీసులు ఈ నెల 9న ఎన్ఐఆర్ నమోదు చేశారు. 

కాండ్రేగుల బాల వెంకట పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్చాదు మేరకు అనకాపల్లి టౌన్ పోలీసులు క్రైం నంబర్ 89/2026పేరిట ఈ నెల 9న కేసు నమోదు చేశారు.

విల్లూరి గణేష్, దాడి నాని, ఆడారి శంకర్రావు, శరగడం రమేష్, కొణతాల బాల, బుద్ధ మురళీ తాతారావు అనే వ్యక్తులపై బీఎన్ ఎస్ ప్రకారం మొత్తం ఆరుగురు నిందితులపై 324 (5), 351 (3), రెడ్ విత్ 3 (5) చట్టాల్ని విధించారు.