BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 03 June 2026, 08:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జనసేనలోకి డాక్టర్ గడల శ్రీనివాసరావు.. తెలంగాణ విస్తరణకు కొత్త ఊపు!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 08:45 PM
166 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాసేవలో విశేష అనుభవం కలిగిన గడల శ్రీనివాసరావు చేరికతో తెలంగాణలో జనసేన మరింత బలోపేతం అవుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

హైలైట్స్:

జనసేనలో చేరిన మాజీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్

కోవిడ్ సమయంలో చేసిన సేవలను ప్రశంసించిన జనసేన అధినేత

తెలంగాణలో పార్టీ విస్తరణకు గడల అనుభవం ఉపయోగపడుతుందని వ్యాఖ్య

ప్రజాసేవే లక్ష్యం.. జనసేన సరైన వేదిక అని గడల శ్రీనివాసరావు స్పష్టం

సమాజానికి మరింత విస్తృత స్థాయిలో సేవ చేయాలనే సంకల్పంతోనే జనసేనలో చేరాను. విలువలతో కూడిన రాజకీయాలకు జనసేన వేదికగా కనిపించింది. అని డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.