www.ntodaynews.com
జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు?
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
AP: జనసేనలో తన పట్టును పెంచుకోవడానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రులు శిద్ధా రాఘవరావు, మహీధర్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, మద్దిశెట్టి వేణుగోపాల్ను జనసేన పార్టీలోకి తీసుకొచ్చేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సీట్లపై క్లారిటీ రాగానే వారు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.