BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 08 April 2026, 05:16 pm
Posted by : V శ్రీనివాస్

కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Apr, 2026 - 05:16 PM
133 వీక్షణలు

కాగజ్‌నగర్: రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం - ఇద్దరు కార్మికులకు గాయాలు

కాగజ్‌నగర్‌లోని పెద్దవాగు వద్ద జరుగుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే లైన్ పనుల్లో భాగంగా బాక్స్ బ్రిడ్జి నిర్మిస్తుండగా, ఒక్కసారిగా ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు అందులో ఇరుక్కుపోయారు.

​ప్రమాదాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి, ఒక కార్మికుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, మరో కార్మికుడు బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే మరియు స్థానిక అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి