BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కాట్రపల్లి సీతారామాంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీ ఏర్పాటు

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
20 Mar, 2026 - 08:21 PM
267 వీక్షణలు

కాట్రపల్లి సీతారామాంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీ ఏర్పాటు

చైర్మన్‌గా చిలుకమారి శ్రీనివాస్ ఎంపిక

కాట్రపల్లి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో శుక్రవారం నూతన ఆలయ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గౌరవాధ్యక్షుడిగా పెరుమాండ్ల హైమా బిక్షపతి, దేవాలయ కమిటీ చైర్మన్‌గా చిలుకమారి శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ముత్తోజు సాంబశివాచారి, కోశాధికారిగా బాణాల కుమార్ నియమితులయ్యారు.

కమిటీ సభ్యులుగా వంగ రాములు, సంగాల రాజ్, రావుల రాజేష్, తోగరు శివకృష్ణ, అల్లి జగదీష్, తాడూరి శ్రీనివాస్, ఎదులపురం రాజు, తోగరు మోహన్, నిమ్మల కుమారస్వామి, వేల్పుల అశోక్, బాణాల పెద్దులు మరియు గ్రామ పెద్దలు ఎంపికయ్యారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లి సత్య రాజం అయ్యగారు, ప్రవీణ్ శర్మ దేవాలయంలో పంచాంగం చెప్పి ఈ సంవత్సరంలో పాడి పంటలు, పశువులు అభివృద్ధి చెందుతాయని, వర్షాలు ఆలస్యంగా వచ్చినా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. రాశుల ఆధారంగా ఫలితాలను కూడా వివరించారు.

అయ్యగారిని సర్పంచ్ హైమా బిక్షపతి ఘనంగా సన్మానించారు. అలాగే నూతనంగా నియమితులైన చైర్మన్ చిలుకమారి శ్రీనివాస్ను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గంగదారి బిక్షపతి, ఉపసర్పంచ్ నిమ్మల రాజకుమార్, నిమ్మల కుమారస్వామి, వార్డ్ మెంబర్ కొమటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.